Home » America
చైనా అనేక రకాల వస్తువులు ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలోనే దిట్ట. అక్కడి మనుష్యులు ఆడా, మగ తేడా లేకుండా కష్టపడి పనిచేస్తూ భారీ ఎత్తున వస్తుత్పత్తిలో భాగమవుతారు. అయితే, అమెరికన్లు మాత్రం దీనికి పూర్తి విరుద్ధం.
నువ్వెంతంటే, నువ్వెంతంటూ అమెరికా, చైనాలు ట్రేడ్ టారిఫ్స్ పోటీ పోటీగా పెంచుకుపోతున్నాయి. తాజాగా చైనా మరోసారి సుంకం పెంచడంతో ఇక వచ్చేయండంటూ ట్రంప్.. కంపెనీలకు గ్రాండ్ వెల్ కం చెబుతున్నారు.
ప్రేమించిన వాడిని వివాహం చేసుకోవడం కోసం ఎల్లలు దాటి, వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మరీ వచ్చింది ఓ యువతి. పరిచయం మొదలు పరిణయం వరకు వారి ప్రయాణం ఎలా సాగింది అనే వివరాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి.
26/11 ముంబై ఉగ్ర దాడి నిందితుడు తహవీర్ రాణాను ఇండియాకు అప్పగించేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ప్రత్యేక విమానంలో అతడిని భారత్కు తరలిస్తున్నారని సమాచారం. అతడిని ఇండియాకు తీసుకువచ్చేందుకు భారత్ అధికారుల బృందం అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది.
తమ స్టేటస్ చూపించుకోవడం కోసం బర్త్ డే వేడుకల పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు చేసేవారు సమాజంలో బోలేడు మంది ఉన్నారు. కొందరు మాత్రమే పుట్టిన రోజు నాడు ఇతరులకు సాయం చేయాలని ఆలోచిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఈ కోవలోకే వస్తాడు. పుట్టిన రోజు నాడు లక్షల రూపాయలు దానం చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఆ వివరాలు..
అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత అనేక మార్పులు ప్రకటించారు. దీంతో భారత్ సహా అనేక దేశాల విద్యార్థులకు ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో వారి చదువు తర్వాత స్వదేశాలకు రావాల్సిందేనని చెబుతున్నారు.
ట్రంప్ టారిఫ్ల వల్ల ఐఫోన్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఐఫోన్ తీసుకోవాలని చూసే వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపనుందని అంటున్నారు. అయితే ఏ మేరకు వీటి ధరలు పెరిగే ఛాన్సుంది, ఏంటనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందని ఓ సామెత ఉంది. ప్రపంచ దేశాల్లో పెద్దన్న లాంటి అమెరికా తీసుకునే ఏ నిర్ణయమైనా ఇతర దేశాలపై ప్రభావం చూపిస్తోంది.
Top Market Crashes In India: భారత ఇన్వెస్టర్లకు బ్లాక్ మండేగా నిలిచిన ఈ రోజు భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోని అతిపెద్ద పతనాలలో ఒకటి. సెన్సెక్స్ ఈరోజు దాదాపు 4000 పాయింట్లు పడిపోయింది. హర్షద్ మెహతా స్కాం మొదలుకుని కొవిడ్ మహమ్మారి వరకూ కేవలం 5 సార్లే ఇలా..
Israeli Strikes: గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం కూడా బాంబు దాడులు జరిగాయి. ఈ దాడిలో 32 మంది చనిపోయారు. వీరిలో 12 మందికిపైగా మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు.