Home » America
అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
విమానం నుంచి మంచు ముక్క పడటంతో నేలమీద ఉన్న ఓ మహిళకు చెందిన మేక చనిపోయిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. ఈ ఘటనతో మేకలను పెంచుకుంటున్న ఆ మహిళకు భారీ షాక్ తగిలింది.
చేయని తప్పునకు స్కూల్ నుంచి డీబార్ అయిన ఇద్దరు విద్యార్థులకు రూ.8 కోట్ల పరిహారం చెల్లించాలంటూ అమెరికాలోని ఓ న్యాయస్థానం ఆదేశించింది. వారిని స్కూల్ నుంచి తొలగించే క్రమంలో పాఠశాల యాజమాన్యం నిబంధనల ప్రకారం నడుచుకోలేదని అభిప్రాయపడింది.
యువకుడి పుట్టిన రోజన అర్ధరాత్రి బోస్టన్ పోలీసులు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. యువకుడి ఇంటికి కేక్ తీసుకెళ్లి అతడితో కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో ఈ ఘటన వెలుగు చూసింది.
విమానం సీటులో కాళ్లు జాపుకునేందుకు కావాల్సినంత స్థలం లేదని భావించిన ఓ మహిళ ఏకంగా లగేజీ పెట్టే స్థలంలో పడుకుని ప్రయాణించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అమెరికాకు చెందిన సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్లో ఈ ఘటన జరిగింది.
న్నత విద్య కోసం తెలంగాణ నుంచి అమెరికా వెళ్లిన ఓ విద్యార్థి కనిపించకుండా పోయాడు. హనుమకొండ నయీంనగర్కు చెందిన చింతకింది రూపేశ్ చంద్ర(26) షికాగోలో అదృశ్యమయ్యాడు.
సుడిగాలిలో చిక్కుకుని తీవ్రగాయాల పాలైన తల్లిదండ్రులను కాపాడాడు ఓ అమెరికా చిన్నారి. రాత్రి వేళ మెరుపుల వెలుగులో ఒంటరిగా పరిగెత్తి సహాయకుల్ని తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఉదంతం వైరల్గా మారింది.
అమెరికాలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు వరుసగా ప్రమాదానికి గురవుతున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో కలకలం రేగుతోంది. తాజాగా షికాగోలో ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు.
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న డొనాల్డ్ ట్రంప్కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలు నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనకు ‘హష్ మనీ’ కేసులో కోలుకోలేని షాక్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు లండన్ వెళ్లనున్నారు. మే 15వ తేదీ వారు లండన్కు పయనమవ్వనున్నారు. అయితే మే 14వ తేదీ మధ్యాహ్నాం నుంచి వారు లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. తన లండన్ ప్రయాణం అనుమతి కోసం వైయస్ జగన్ ఇప్పటికే నాంపల్లి సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.