ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఢిల్లీలో చంద్రబాబు పర్యటన దృశ్యాలు..

ABN, Publish Date - Aug 19 , 2024 | 10:56 AM

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసారు. రాష్ట్ర పరిస్థితుల గురించి మరోసారి కేంద్ర పెద్దలకు వివరించారు. శనివారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు సమస్యలపై మాట్లాడారు. కాగా ఢిల్లీ పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు విమానాశ్రయంలో టీడీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు.

1/6

ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి పుష్పగుచ్చం అందజేస్తున్న దృశ్యం.

2/6

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

3/6

ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీ వేంకటేశ్వర స్వామి మెమెంటో అందజేస్తున్న దృశ్యం.. ప్రక్కన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, కూటమి ఎంపీలు.

4/6

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సీఎం చంద్రబాబుకు శాలువ కప్పి మెమెంటో అందజేస్తున్న దృశ్యం.. అలాగే రామ్మోహన్ నాయుడుకు శాలువ కప్పి శ్రీవారి మెమెంటో అందజేస్తున్న చంద్రబాబు..

5/6

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయిన దృశ్యం...

6/6

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు, కూటమి ఎంపీలతో సమావేశమైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

Updated Date - Aug 19 , 2024 | 10:57 AM

Advertising
Advertising