ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: చంద్రబాబును కలిసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు..

ABN, Publish Date - Jun 07 , 2024 | 12:11 PM

అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడంతో.. పలువురు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును గురువారం మర్యాదపూర్వకంగా కలిసి.. పుష్పగుచ్చాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎంపీ, ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు అభినందించారు. ఫలితాలు వెలువడిన అనంతరం రెండో రోజూ గురువారం కూడా నేతలు , కార్యకర్తల రాకతో చంద్రబాబు నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది.

1/7

తెలుగుదేశం అఖండ విజయంతో నారా చంద్రబాబు నాయుడు...

2/7

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించింది.. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. చంద్రబాబును కలిసి పుష్పగుచ్చముల్చి శుభాకాంక్షలు తెలుపుతున్న దృశ్యం.

3/7

తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బచ్చయ్య చౌదరి తన కుమార్తెతో చంద్రబాబును కలిసి పుష్పగుచ్చములిచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న దృశ్యం.

4/7

మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తన అనుచరులతోచంద్రబాబును కలిసి పుష్పగుచ్చములిచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న దృశ్యం.

5/7

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పెద్ద కుమార్తె దివ్య ఉండవల్లిలోని చంద్రబాబును కలిసి పుష్పగుచ్చములిచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న దృశ్యం.

6/7

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఉండవల్లిలోని చంద్రబాబును కలిసి పుష్పగుచ్చములిచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న దృశ్యం.

7/7

విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఉండవల్లిలోని చంద్రబాబును కలిసిన దృశ్యం.

Updated Date - Jun 07 , 2024 | 12:11 PM

Advertising
Advertising