ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: తూ.గో. జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం సభ దృశ్యాలు..

ABN, Publish Date - Apr 04 , 2024 | 11:00 AM

తూ.గో. జిల్లా: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో భాగంగా బుధవారం తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురంలో రోడ్ షో నిర్వహించారు. పసుపు, ఎరుపు, కాషాయ రంగులతో ఆ ప్రాంతం కళకళలాడింది. పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. వేలాదిగా తరలివచ్చిన కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులతో రోడ్ షో అదిరిపోయింది. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రచారరథంపై నుంచి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం అరాచకం, నీచరాజకీయాలు, వైఫల్యాలను ఎండగట్టారు.

1/5

ప్రజాగళంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురంకు వస్తున్న క్రమంలో అభిమానులు పూలవర్షం కురిపిస్తున్న దృశ్యం.

2/5

తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురంకు టీడీపీ అధినేత చంద్రబాబు విచ్చేసిన సందర్బంగా పెద్ద ఎత్తున తరలి వచ్చిన కూటమి నేతలు, కార్యకర్తలకు విక్టరీ సంకేతం చూపిస్తున్న చంద్రబాబు..

3/5

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురం సెంటర్‌లో నిర్వహించిన ప్రజాగళం రోడ్ షోలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యం.

4/5

ప్రజాగళంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురంలో నిర్వహించిన రోడ్ షోకు తరలి వచ్చిన ప్రజానీకం..

5/5

తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురంకు వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మహిళా కార్యకర్తలు పూలు, హారతులతో స్వాగతం పలుకుతున్న దృశ్యం

Updated Date - Apr 04 , 2024 | 02:03 PM

Advertising
Advertising