ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lokesh: రాజాంలో నారా లోకేష్ శంఖారావం సభ..

ABN, Publish Date - Feb 16 , 2024 | 12:17 PM

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘శంఖారావం’ కార్యక్రమంలో భాగంగా గురువారం విజయనగరం జిల్లా, రాజాంలో శంఖారావం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌తో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

1/6

విజయనగరం జిల్లా, రాజాంలో శంఖారావం సభకు విచ్చేన టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభివాదం తెలుపుతున్న దృశ్యం.

2/6

రాజాంలో జరిగిన శంఖారావం సభలో పాల్గొన్న నారా లోకేష్ .. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యం.

3/6

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజాంలో నిర్వహించిన శంఖారావం సభలో పాల్గొని ప్రసంగిస్తున్న టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు..

4/6

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన శంఖారావం సభకు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్న టీడీపీ కార్యకర్తలు, అభిమానులు..

5/6

టీడీపీ విజయం కోసం అందరం కలిసికట్టుగా ముందుకు నడుద్దామంటూ శంఖారావం సభ వేదికపై లోకేష్‌తోపాటు కిమిడి కళా వెంకట్రావు, స్థానిక నేతలు చేయీ చేయి కలుపుతూ నినదిస్తున్న దృశ్యం.

6/6

నారా లోకేష్‌కు టీడీపీ నేతలు ‘అభినందన అక్షర పట్టాభిషేకం’ మెమొంటో బహుకరిస్తున్న దృశ్యం..

Updated Date - Feb 16 , 2024 | 12:17 PM

Advertising
Advertising