ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కుమార్తె తరఫున డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కల్యాణ్

ABN, Publish Date - Oct 02 , 2024 | 01:12 PM

తిరుమల: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఆయన దీక్ష విరమణ కోసం తిరుమలకు వచ్చారు. నిన్న కాలిబాటన తిరుమలకు వచ్చిన పవన్.. బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. తన ఇద్దరు కుమార్తెలతో కలిసి తిరుమలకు వచ్చారు. అయితే పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజలి క్రిస్టియన్ కావడంతో తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చారు.

1/7

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ఇద్దరు కుమార్తెలతో తిరుమలకు విచ్చేశారు.

2/7

పవన్ కల్యాణ్ తన చిన్న కుమార్తె పలీనా అంజలి క్రిస్టియన్ కావడంతో తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చారు.

3/7

తిరుమలలో డిక్లరేషన్‌పై సంతకం చేస్తున్న పవన్ కల్యాణ్ తన చిన్న కుమార్తె పలీనా అంజలి ..

4/7

పవన్ కల్యాణ్ నడక ప్రారంభించే ముందు తిరుమల శ్రీవారి మెట్లకు నమస్కరిస్తున్న దృశ్యం..

5/7

మెట్ల మార్గం ద్వారా తిరుమలకు వస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

6/7

మెట్ల మార్గం మధ్యలోఅలసట తీర్చుకుంటున్న పవన్ కల్యాణ్..

7/7

గట్టి బందోబస్తు నడుమ శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ వస్తున్న ఏపీ డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

Updated Date - Oct 02 , 2024 | 01:12 PM