ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి.. సీఎం నివాళులు

ABN, Publish Date - Sep 27 , 2024 | 12:58 PM

హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ కోసం సర్వస్వం ధారపోసిన త్యాగశీలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేక్, మైనంపల్లి రోహిత్, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

1/5

హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ కోసం సర్వస్వం ధారపోసిన త్యాగశీలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి..

2/5

కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేక్, మైనంపల్లి రోహిత్, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి.

3/5

స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తు్న్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రక్కన ఎమ్మెల్యే వివేక్..

4/5

కరీంనగర్ జిల్లాలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మేయర్ సునీల్ రావు పాల్గొన్న పద్మశాలి సంఘం నాయకులు..

5/5

ఆదిలాబాద్ జిల్లాలో కొండ లక్ష్మణ్ బాబు 109 జయంతిని పురస్కరించుకుని కలెక్టర్.. సంఘ నాయకులు నివాళులు అర్పించారు..

Updated Date - Sep 27 , 2024 | 12:58 PM