ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పీవోడబ్ల్యూ రాష్ట్ర మహాసభల పోస్టర్ల విడుదల

ABN, Publish Date - Aug 29 , 2024 | 10:20 PM

ప్రగతి శీల మహిళ సంఘం (పీవోడబ్ల్యూ) రాష్ట్ర మహాసభల పోస్టర్లను గురువారం జిల్లా కేంద్రంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జ్యోతి విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ ఈనెల 31, సెప్టెంబరు 1, 2 తేదీల్లో హైద్రాబాద్‌లో మహాసభలు జరగను న్నాయని, వీటికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 29: ప్రగతి శీల మహిళ సంఘం (పీవోడబ్ల్యూ) రాష్ట్ర మహాసభల పోస్టర్లను గురువారం జిల్లా కేంద్రంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జ్యోతి విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ ఈనెల 31, సెప్టెంబరు 1, 2 తేదీల్లో హైద్రాబాద్‌లో మహాసభలు జరగను న్నాయని, వీటికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను అరికట్టేందుకు ప్రభు త్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అరుణ, మంగ, నర్సక్క, మహేశ్వరి, అనూష, స్వప్న,మౌనిక తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లి: ప్రగతి శీల మహిళ సంఘం రాష్ట్ర మహాసభల పోస్టర్లను మాదారం టౌన్‌షిప్‌లో సంఘం నాయకురాల్లు విడుదల చేశారు. వారు మాట్లాడుతూ ఆగస్టు 31, సెప్టెంబరు 1, 2 తేదీల్లో హైద్రాబాద్‌లో జరిగే మహాసభలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. నాగలక్ష్మీ, శకుంతల, మల్లేశ్వరి, ఓదమ్మ, లక్ష్మీ,చంద్రమ్మ, లక్ష్మీ పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2024 | 10:20 PM

Advertising
Advertising