ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: హైదరాబాద్ నగరంలో.. నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..

ABN, Publish Date - May 31 , 2024 | 07:28 AM

మరమ్మతుల కారణంగా గ్రిన్‌ ల్యాండ్స్‌ ఏడిఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ బానోతు చరణ్‌ సింగ్‌(ADE Banothu Charan Singh) తెలిపారు.

హైదరాబాద్: మరమ్మతుల కారణంగా గ్రిన్‌ ల్యాండ్స్‌ ఏడిఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ బానోతు చరణ్‌ సింగ్‌(ADE Banothu Charan Singh) తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కేవీ రామారావు నగర్‌, దుర్గానగర్‌ ఫీడర్ల పరిధిలోని, మధ్యాహ్నం 12.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 11కేవీ అవంతినగర్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌ ఫీడర్ల పరిధిలోని, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 11 కేవీ జెక్‌ కాలనీ, గ్రీన్‌ ల్యాండ్స్‌ ఫీడర్ల పరిధిలోని, సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు 11కేవీ ఈఎస్ఐ మున్సిపల్‌ పార్కు, అమీర్పేట ఎంసీహెచ్‌ మార్కెట్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో కరెంట్‌ సరఫరా ఉండదని ఏడీఈ పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: CM Revanth Reddy: దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్‌కు పిలుపు..


- బంజారాహిల్స్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడిఈ శ్రీనివాస్‌ తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు 11కేవీ బంజారాహిల్స్‌ ఏసీబీ కార్యాలయం, ఇందిరా నగర్‌ ఫీడర్ల పరిధిలోని, మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 11కేవీ వీఎల్‌సీసీ, శ్రీనగర్‌ కాలనీ తన్వీర్‌ ఆస్పత్రి ఫీడర్ల పరిధిలోని, మధ్యాహ్నం 2గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు 11 కేవీ గోల్డెన్‌ టెంపుల్‌, శాలివాహన నగర్‌ ఫీడర్ల పరిధిలోని, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు బంజారాహిల్స్‌ రోడ్‌ 12, నాగార్జున నగర్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ ఉండదని ఏడీఈ పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: Kaleshwaram: మేడిగడ్డ బ్యారేజీ వద్ద కొనసాగుతున్న పనులు..


- సైఫాబాద్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ ప్రేమానంద్‌ పాయ్‌ తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 11 కేవీ పద్మావతినగర్‌ ఫీడర్‌ పరిధిలో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ ఎర్రమంజిల్‌ ఫీడర్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏడీఈపేర్కొన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 31 , 2024 | 07:28 AM

Advertising
Advertising