ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Road Accident: డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన థార్ కారు..

ABN, Publish Date - Jul 01 , 2024 | 07:26 AM

హైదరాబాద్: రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై కారు రేసింగ్ జరిగింది. రూయ్ రూయ్ అంటూ దూసుకొని వచ్చిన థార్ కారు పల్టీలు కొట్టింది. పిల్లర్ నెంబర్ 296 వద్ద డివైడర్‌ను ఢికొట్టి పల్టీలు కొట్టింది. ఐదు, ఆరు పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది.

హైదరాబాద్: రాజేంద్రనగర్ (Rajendranagar) పీవీఎన్ఆర్ (PVNR) ఎక్స్‌ప్రెస్ వే (Express Way)పై కారు రేసింగ్ (Car Racing) జరిగింది. రూయ్ రూయ్ అంటూ దూసుకొని వచ్చిన థార్ కారు (Thar Car) పల్టీలు కొట్టింది. పిల్లర్ నెంబర్ 296 వద్ద డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఐదు, ఆరు పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న గణేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.


సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను మళ్లించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగమా? మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పల్టీలు కొట్టడంతో కారు నుజ్జు నుజ్జు అయింది. కారులో ఎంత మంది ప్రయాణిస్తున్నారు తదితర వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబు చేసి చూపించారు..

ఏపీలో పింఛన్ల పండగ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 01 , 2024 | 07:26 AM

Advertising
Advertising