ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Crime news: నర్సాపూర్‌ జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు.. నిందుతుడు ఎవరంటే?

ABN, Publish Date - Jun 16 , 2024 | 07:52 AM

నర్సాపూర్‌(Narsapur)లో దారుణం జరిగింది. నెలరోజుల క్రితం జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. తల్లిదండ్రులను కుమారుడే కడతేర్చారంటూ విచారణలో తేలడంతో పోలీసులు(Police) నిర్ఘాంత పోయారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదుల్ నగర్‌కు చెందిన సాకలి లక్ష్మణ్ విపరీతంగా అప్పులు చేశారు.

మెదక్: నర్సాపూర్‌(Narsapur)లో దారుణం జరిగింది. నెలరోజుల క్రితం జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. తల్లిదండ్రులను కుమారుడే కడతేర్చారంటూ విచారణలో తేలడంతో పోలీసులు(Police) నిర్ఘాంత పోయారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదుల్ నగర్‌కు చెందిన సాకలి లక్ష్మణ్ విపరీతంగా అప్పులు చేశారు. వాటిని తీర్చేందుకు బంగారం ఇవ్వాలని తల్లిదండ్రులతో పలుమార్లు గొడవ పడ్డాడు. వారు ఎంతకీ బంగారం ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులను హత్య చేసి నర్సాపూర్ రాయరావు చెరువు వద్ద పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హత్యలపై విచారణ చేపట్టిన పోలీసులు... కుమారుడే హత్య చేశాడంటూ విచారణలో తేల్చారు. దీంతో నిందితుణ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Jun 16 , 2024 | 07:52 AM

Advertising
Advertising