ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Raj Bhavan: గవర్నర్‌తో మంత్రి ఉత్తమ్‌ భేటీ

ABN, Publish Date - Oct 24 , 2024 | 04:08 AM

నీటిపారుదలశాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మతో బుధవారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఆయనతో పాటు కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి కూడా ఉన్నారు.

హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): నీటిపారుదలశాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మతో బుధవారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఆయనతో పాటు కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి కూడా ఉన్నారు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.


ఇటీవల పలు యూనివర్సిటీలకు కొత్తగా నియమితులైన వైస్‌ చాన్స్‌లర్లు(వీసీ) సైతం గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారికి గవర్నర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Oct 24 , 2024 | 04:08 AM