ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA Rajasingh : జీఎస్టీ స్కాం కేసును సీబీఐకి బదలాయించండి

ABN, Publish Date - Jul 31 , 2024 | 03:05 AM

వాణిజ్య పన్నులశాఖలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కుంభకోణం కేసును సీఐడీ నుంచి సీబీఐకి బదలాయించేందుకు జోక్యం చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరారు.

  • కేంద్ర హోంమంత్రికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ

వాణిజ్య పన్నులశాఖలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కుంభకోణం కేసును సీఐడీ నుంచి సీబీఐకి బదలాయించేందుకు జోక్యం చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరారు. ఈ శాఖలో వెయ్యికోట్లకు పైగా కుంభకోణం జరిగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, కేసును సీఐడీకి అప్పగించిందని తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా సీబీఐ దర్యాప్తు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర హోంమంత్రికి ఆయన లేఖ రాశారు.

Updated Date - Jul 31 , 2024 | 03:05 AM

Advertising
Advertising
<