Home » Hyderabad News
HCU LAND Dispute: హెచ్సీయూలో పోలీసు బలగాల ఉపసంహరణపై ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హెచ్సీయూ వీసీ బీజేరావుకు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క లేఖ రాశారు.
తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగంలో అత్యంత కీలకమైంది తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ. ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న శాంతకుమారి త్వరలోనే రిటైర్మెంట్ కాబోతున్నారు..
రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి, ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రజలకు అందుబాటులో మినీ ఫుడ్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు అదిరిపోయే న్యూస్. రైళ్ల ప్రయాణవేళలు పొడిగిస్తున్నట్లు మెట్రో కీలక నిర్ణయం ప్రకటించింది. ఇప్పటి వరకూ రాత్రి 11 గంటలకే వరకే చివరి మెట్రో రైలు ఉండేది. కానీ, మార్చి 22 నుంచి కొత్తగా ప్రకటించిన టైమింగ్స్ అమల్లోకి రానున్నాయి.
Hyderabad Gun Firing : గచ్చిబౌలి ప్రిజం పబ్బు కాల్పుల కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ప్రిజం పబ్కు తరుచూ బత్తుల ప్రభాకర్ వస్తున్నట్లు తెలిసిందని.. దీంతో అతడిని పట్లుకునేందుకు వెళ్లడంతో కాల్పులు జరిపాడని మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ వెల్లడించారు. బీహార్ నుంచి బత్తుల ప్రభాకర్ తుపాకులు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందని అన్నారు.
CM Revanth Reddy: హైదరాబాద్ మంచినీటి కొరత తీర్చేందుకు గతంలో సిద్ధం చేసిన 15 టీఎంసీల ప్రతిపాదనలను 20 టీఎంసీలకు పెంచేలా సీఎం రేవంత్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం మంజీరా పైప్లైన్కు అదనంగా ప్రత్యామ్నాయ పైప్లైన్ నిర్మాణం చేయనున్నారు.
నూతన సంవత్సర కానుకగా మేడ్చల్, శామీర్ పేట్లకు మెట్రో పొడగించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించి డీపీఆర్ను సిద్ధం చేయవలసిందిగా...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది ఐపీఎస్లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. 2021-22 బ్యాచ్కు చెందిన ఐపీఎస్లను బదిలీ చేసింది సర్కార్. బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలో వ్యవసాయం, దుస్తులు ఆఖరికి ఇల్లు కావాలన్నా.. జీవించడానికి కావాల్సిన ప్రతి ప్రధాన పని విశ్వకర్మలతోనే ముడిపడి ఉందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) పేర్కొన్నారు.
కేరళ, సర్వీసెస్ జట్లు సంతోష్ ట్రోఫీ జాతీయ ఫుట్బాల్ చాంపియన్షిప్ సెమీఫైనల్కు చేరుకు న్నాయి.