ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLC Patnam Mahender Reddy : నిబంధనల ప్రకారమే గెస్ట్‌హౌస్‌

ABN, Publish Date - Aug 28 , 2024 | 06:28 AM

రంగారెడ్డి జిల్లా కొత్వాల్‌గూడ-హిమాయత్‌ సాగర్‌లో నిబంధనల ప్రకారమే తాను గెస్ట్‌హౌస్‌ నిర్మించానని, అక్రమ నిర్మాణం అని తేలితే దానిని తానే కూల్చివేస్తానని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.

  • అక్రమ నిర్మాణమని తేలితే నేనే కూల్చేస్తా

  • ఎమ్మెల్సీ పట్నంమహేందర్‌ రెడ్డి

రంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 27: రంగారెడ్డి జిల్లా కొత్వాల్‌గూడ-హిమాయత్‌ సాగర్‌లో నిబంధనల ప్రకారమే తాను గెస్ట్‌హౌస్‌ నిర్మించానని, అక్రమ నిర్మాణం అని తేలితే దానిని తానే కూల్చివేస్తానని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. కొత్వాల్‌గూడ సర్వే నంబర్‌ 13లో తన కుమారుడి పేరిట 14.14 ఎకరాల పట్టా భూమి ఉందని చెప్పారు. ఈ భూమిని 1999లో కొనుగోలు చేశామని, 2005లో అనుమతి తీసుకుని నిబంధనల మేరకు చిన్నపాటి నిర్మాణం చేపట్టామని వివరించారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Updated Date - Aug 28 , 2024 | 06:28 AM

Advertising
Advertising
<