ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Politcs: ఒకే వేదిక మీదకు సీఎం రేవంత్‌, కేటీఆర్‌!

ABN, Publish Date - Sep 17 , 2024 | 03:59 AM

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 21న సీతారాం ఏచూరి సంస్మరణ సభను నిర్వహిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం తెలిపారు.

  • 21న సీతారాం ఏచూరి సంస్మరణ సభ

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 21న సీతారాం ఏచూరి సంస్మరణ సభను నిర్వహిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం తెలిపారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 11 గంటలకు సభ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేనితో పాటు పలువురు నాయకులు పాల్గొంటున్నారని ఆయన తెలిపారు.

Updated Date - Sep 17 , 2024 | 03:59 AM

Advertising
Advertising