మరింత దయనీయ స్థితిలో బీఆర్ఎస్..

ABN, Publish Date - Jun 05 , 2024 | 09:44 AM

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో మరింత దయనీయ స్థితికి దిగజారింది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో ఒక్కటి కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో ఈసారి లోక్ సభలో ప్రాతినిధ్యం కోల్పోయింది.

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో మరింత దయనీయ స్థితికి దిగజారింది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో ఒక్కటి కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో ఈసారి లోక్ సభలో ప్రాతినిధ్యం కోల్పోయింది. ఏకంగా 7 స్థానాల్లో గులాబీ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. ముక్కోణపు పోటీలో కేవలం రెండు చోట్ల మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. నిజామాబాద్, జహీరాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి మహబూబ్ నగర్ స్థానాల్లో డిపాజిట్ కోల్పోయారు. మొత్తంగా 14 చోట్ల బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితమైంది.


ఈ వార్తలు కూడా చదవండి..

నిబ్బరంగా నిలబడ్డ జనసేనాని..

ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు.. వైసీపీకి వ్యథ..

బాబు ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 05 , 2024 | 09:44 AM