టీటీడీలో స్కామ్.. ఆ ముగ్గురిపై ఫిర్యాదులు..

ABN, Publish Date - Aug 25 , 2024 | 08:43 AM

తిరుపతి: అసలు సూత్రధారులను వదిలేసి.. ఉద్యోగులపై విజిలెన్స్ అధికారులు ఉరిమి పడుతున్నారు. నోటీసులతో బెంబేలెత్తిన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడిది సంచలనంగా మారింది. అప్పటి పాలక మండలి ఛైర్మన్‌లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డితోపాటు అదనపు ఈవో ధర్మారెడ్డిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి.

తిరుపతి: అసలు సూత్రధారులను వదిలేసి.. ఉద్యోగులపై విజిలెన్స్ అధికారులు ఉరిమి పడుతున్నారు. నోటీసులతో బెంబేలెత్తిన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడిది సంచలనంగా మారింది. అప్పటి పాలక మండలి ఛైర్మన్‌లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డితోపాటు అదనపు ఈవో ధర్మారెడ్డిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ముగ్గురిపై పలు ఫిర్యాదులు అందాయి. గత ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన టీటీడీ ముఖ్యులపై చర్యలు తీసుకోకుండా తమను వేధిస్తున్నారని ఉద్యోగులు రగిలిపోతున్నారు.


వైసీపీ ప్రభుత్వ హయాంలోపాలక మండలి ఛైర్మన్లపై ఫిర్యాదులు అందుతున్నాయి. సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు సీఎస్, డీజీపీ, సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్ విభాగాల అధిపతులకు పలువురు నెతలు ఫిర్యాదులు చేశారు. దీంతో జగన్ ప్రభుత్వంలో టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

హైడ్రా దూకుడు.. నెక్ట్స్ టార్గెట్ ఎవరు...?

అప్పులు తగ్గించి.. అభివృద్ధిపై సీఎం ఫోకస్..

పింఛనుకు కొత్త పథకం

ఆరోగ్య ధీమా.. అందరికీ బీమా

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 25 , 2024 | 08:43 AM