లక్ష మెజారిటీతో చంద్రబాబు విజయం పక్కా: దగ్గుమాళ్ల

ABN, Publish Date - May 11 , 2024 | 10:16 AM

కుప్పం: కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుమాళ్ల ప్రసాదరావు జోరుగా.. హుషారుగా ఎన్నికల ప్రచారం చేశారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మున్సిపల్ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు.

కుప్పం: కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుమాళ్ల ప్రసాదరావు జోరుగా.. హుషారుగా ఎన్నికల ప్రచారం చేశారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మున్సిపల్ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోకు అనూహ్య స్పందన లభించిందని ప్రసాదరావు పేర్కొన్నారు. కూటమికి మహిళలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. కుప్పంలో తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు లక్ష మెజారిటీతో గెలవడం ఖాయమని దగ్గుమాళ్ల పేర్కొన్నారు. వైసీపీ అరాచకాలపై జనం విసిగెత్తిపోయారని ఆయన అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీకాళహస్తిలో వైసీపీ హైడ్రామా..

వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనం..

తెలంగాణ పర్యటనకు ప్రియాంక గాంధీ

తిరుపతికి రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

ఆస్తుల రక్షణ కోసం కూటమికే ఓటేయండి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 11 , 2024 | 10:16 AM