ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డిబేట్ చూస్తున్నావా సజ్జల? గుర్తుపెట్టుకో.. కౌంట్ డౌన్ స్టార్ట్

ABN, Publish Date - Oct 16 , 2024 | 08:22 PM

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలంటూ వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సజ్జల విలేకర్లతో మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుందన్నారు.

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలంటూ వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సజ్జల విలేకర్లతో మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుందన్నారు. అలాగే తనతోపాటు తన కుటుంబం ఆక్టోబర్ 7వ తేదీన విదేశాలకు వెళ్లామన్నారు. ఈ విషయం తెలిసి ఆక్టోబర్ 10వ తేదీన తనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారని చెప్పారు.


ఆక్టోబర్ 14న తాను విదేశాల నుంచి తిరిగి వచ్చిన సమయంలో ఢిల్లీ విమానాశ్రంలో హడావుడి జరిగిందని చెప్పారు. ఇక ఈ వ్యవహారంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ నేత జీవీ రెడ్డి మాట్లాడుతూ.. సజ్జల చేసేసి వ్యాఖ్యలపై ప్రతి స్పందించారు. ఆ క్రమంలో జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతల పట్ల వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా జీవీ రెడ్డి గుర్తు చేశారు.

మరిన్నీ ఏబీఎన్ వీడియోల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 16 , 2024 | 08:24 PM