కూటమి మేనిఫెస్టో నేడు విడుదల..
ABN, Publish Date - Apr 30 , 2024 | 09:28 AM
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తమ మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేయనుంది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు మేనిఫెస్టో విడుదల చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తమ మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేయనుంది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు మేనిఫెస్టో విడుదల చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతోపాటు పవన్ కల్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొంటారు. గతంలో 2023లో రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడులో పరిమితంగా కొన్ని అంశాలతో సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. అప్పటికి కూటమి ఏర్పాటు కాలేదు. తర్వాత జనసేన, బీజేపీ కలిసాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆమె ఎత్తులకు టీడీపీ పై ఎత్తు..
జహీరాబాద్లో నేడు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Apr 30 , 2024 | 09:28 AM