ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అరేయ్ సన్నాసి.. దేవుడిని నల్లరాయి అంటావా..?

ABN, Publish Date - Sep 23 , 2024 | 04:05 PM

తిరుమలలో కొలువైన ఆ బ్రహ్మండనాయకుడి ప్రసాదమై లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్లు ఎన్‌డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. అలాంటి వేళ ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల నుంచి ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వ హయాంలో టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా వ్యవహరించిన భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు.

తిరుమలలో కొలువైన ఆ బ్రహ్మండనాయకుడి ప్రసాదమై లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్లు ఎన్‌డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. అలాంటి వేళ ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల నుంచి ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వ హయాంలో టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా వ్యవహరించిన భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారి తీసే పరిస్థితి దాపురించింది. అలాంటి వేళ.. భూమన వ్యాఖ్యలపై టీడీపీ నాయకురాలు టి. జోత్స్న తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

Updated Date - Sep 23 , 2024 | 04:05 PM