ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైసీపీ కుట్రలు పారలేదు..

ABN, Publish Date - Apr 22 , 2024 | 07:27 AM

అమరావతి: గులకరాయి ఘటనతో వైసీపీ కుట్రలు పారలేదు. జరిగిన ఘటనను రాజకీయంగా వాడుకుని సానుభూతి పొందాలనుకున్న పాచిక పారలేదు. దీంతో వారు సైలెంట్ అయిపోయారు. అధికారం అండతో పోలీసులను అడ్డం పెట్టుకుని బోండా ఉమాను ఇరికించాలని చూసిన వారు..

అమరావతి: గులకరాయి (Stone) ఘటనతో వైసీపీ (YCP) కుట్రలు పారలేదు. జరిగిన ఘటనను రాజకీయంగా వాడుకుని సానుభూతి పొందాలనుకున్న పాచిక పారలేదు. దీంతో వారు సైలెంట్ అయిపోయారు. అధికారం అండతో పోలీసులను అడ్డం పెట్టుకుని బోండా ఉమా (Bonda Uma)ను ఇరికించాలని చూసిన వారు.. ఆధారాలు దొరక్కా అడ్రస్ లేకుండా పోయారు. చివరకు ఐదు రోజులుగా జాడలేని వేమూరి దుర్గారావును పోలీసులే ఇంటివద్ద దించి రావవడం విశేషం. అసలు జగన్‌పై రాయిదాడి ఘటనలో ఎందుకు ఇన్ని మలుపులో అర్థం కావడంలేదు. సీఎం జగన్‌ (CM Jagan)పై రాయిదాడి ఘటన అనేక సంచలనాలకు కేంద్రంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్..

సింహాలు కాదు.. పందికొక్కులు!

ఏపీలో అరాచకాలపై వేలు నరుక్కొని నిరసన

నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు

Updated Date - Apr 22 , 2024 | 07:30 AM

Advertising
Advertising