MLA దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:01 AM
స్థానిక స త్యసాయి బాబా భజన మందిరంలో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలను ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి మంగళవారం పంపిణీ చేశారు.

కొత్తచెరువు, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): స్థానిక స త్యసాయి బాబా భజన మందిరంలో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలను ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. ఇందులో ఈ కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్షణ అడిషనల్ ప్రాజెక్టు అధికారి దేవరాజ్, ఆనంద్, అరుణ,లలిత, నాయకులు లక్ష్మీనారాయణ, ఒలిపి శీన, సామకోటి ఆదినారాయణ, మాణిక్యంబాబా పాల్గొన్నారు.