ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నిత్యాన్నదాన పథకానికి విరాళం

ABN, Publish Date - Apr 29 , 2025 | 01:09 AM

మహానంది క్షేత్రంలో భక్తుల కోసం దేవస్థానం అమలు చేస్తున్న నిత్యాన్నదాన పథకానికి ఆత్మకూరుకు చెందిన పోగుల లక్ష్మీదేవి రూ.లక్ష విరాళం అందచేసినట్లు ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

భక్తురాలికి స్వామి చిత్రపటాన్ని అందజేస్తున్న ఈవో

మహానంది, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో భక్తుల కోసం దేవస్థానం అమలు చేస్తున్న నిత్యాన్నదాన పథకానికి ఆత్మకూరుకు చెందిన పోగుల లక్ష్మీదేవి రూ.లక్ష విరాళం అందచేసినట్లు ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం దేవస్థానం పరిపాలన భవనంలో దాతకు స్వామి వారి ప్రసాదాలు, శాలువాతో సన్మానించారు. అనంతరం ఈవో మెమెంటోను అందజేశారు. కార్యక్రమంలో ఏఈవో యర్రమల్ల మధు, క్యాషియర్‌ నాగభూషణంతో పాటు అన్నదానం ఇన్‌చార్జి రామశివ పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2025 | 01:09 AM