Home » Nandyal
జ్యోతిర్లింగ ఆలయం శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామి దేవేరి భ్రమరాంభికగా ఆదిశక్తి పూజలు అందుకుంటోంది. ఈ క్షేత్రంలో అమ్మవారికి ఏటా ఛైత్ర మాసం కృష్ణ పక్షంలో వార్షిక కుంభోత్సవం జరుగుతుంది.
నాణ్యమైన ఆహారం అందించాలని ఫుడ్ కమిషన్ చైర్మెన్ చిత్త విజయప్రతాప్రెడ్డి ఆదేశించారు.
శ్రీశైల మహాక్షేత్రంలో చైౖత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం గానీ, శుక్రవారం గానీ భ్రమరాంబ అమ్మవారికి కుంభోత్సవం జరిపించడం సంప్రదాయం.
నంద్యాల జిల్లా ముస్లిం రచయితల సంఘం(మురసం) ఆధ్వర్యంలో నంద్యాల నడిగడ్డలోని రాయల్ పబ్లిక్ స్కూల్లో రమజాన్ కవి సమ్మేళనం వైభవంగా నిర్వహించారు.
శ్రీశైల క్షేత్రంలో గురువారం త్రయోదశి ఘడియలను పురస్కరించుకొని సాయంప్రదోషకాలంలో ఆలయంలోని మల్లికార్జునస్వామికి అభిముఖంగా కొలువైవున్న నందీశ్వరస్వామికి పరోక్ష సేవగా విశేష అభిషేకం, అర్చనలు జరిపించారు.
రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాని నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ డిమాండ్ చేశారు.
క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
బ్రాహ్మణకొట్కూరు పీహెచ్సీని అన్నివిధాలుగా అభివృద్ధి పథంలో నడిపిద్దామని, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే జయసూర్య సూచించారు.
వంటగ్యాస్ ధర రూ.50 పెంచడం దారుణమని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి అన్నారు.