Share News

Red Cross: విజయవాడలో రెడ్‌క్రాస్‌ నూతన భవనం

ABN , Publish Date - Mar 18 , 2025 | 04:57 AM

గాంధీనగర్‌ కూడలిలో సుమారు 17వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, రూ.4 కోట్ల అంచనా వ్యయంతో ఐదు అంతస్థులతో నిర్మించనున్న ఈ భవనానికి సోమవారం రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ శంకుస్థాపన చేశారు.

Red Cross: విజయవాడలో రెడ్‌క్రాస్‌ నూతన భవనం

శంకుస్థాపన చేసిన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

విజయవాడ (వన్‌టౌన్‌), మార్చి 17 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో రెడ్‌క్రాస్‌ రాష్ట్ర ప్రధాన కార్యాలయ భవన నిర్మాణం జరగనుంది. గాంధీనగర్‌ కూడలిలో సుమారు 17వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, రూ.4 కోట్ల అంచనా వ్యయంతో ఐదు అంతస్థులతో నిర్మించనున్న ఈ భవనానికి సోమవారం రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో గవర్నర్‌ కార్యదర్శి డాక్టర్‌ ఎం.హరి జవహర్‌లాల్‌, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖర్‌ బాబు, మునిసిపల్‌ కమిషనర్‌ ధ్యానచంద్ర పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కర్ణకు రంగం సిద్ధం

YSR Kadapa District: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు

PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా

CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..

Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్

CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు

CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్‌ రూపొందించాం

Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్

Updated Date - Mar 18 , 2025 | 04:57 AM