Home » ACB
బిల్లుల చెల్లింపుకు క్లియరెన్స్ ఇచ్చేందుకు రూ. 1.14 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి.
అగ్రిగోల్డ్ భూములను ఆక్రమించి, ప్లాట్లు వేసి విక్రయించారనే ఆరోపణపై నమోదైన కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్, మండల సర్వేయర్ అజ్మీరా రమేశ్లను కస్టడీకి అప్పిగించేందుకు నిరాకరిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏసీబీ అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ సీఎం జగన్ అండతో గనుల శాఖను సొంత సామ్రాజ్యంగా మలుచుకున్న అప్పటి డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డిపై అవినీతి నిరోధక శాఖ గురువారం కేసు నమోదు చేసింది.
అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)లో లీకు వీరుల వ్యవహారం మరోమారు కలకలం రేపింది. రైడ్కు వెళ్లడానికి ముందే..
అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపీఎస్ అధికారి విజయ్కుమార్ నియమితులయ్యారు.
Telangana: హైడ్రా పేరు చెప్పి లంచాలు వసూలు చేస్తే చర్యలు తప్పవన్న ఏసీబీ డీజీ హెచ్చరించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... హైడ్రా పేరుతో కొందరు ప్రైవేటు , ప్రభుత్వ అధికారులు పాత నోటీసులు ఇస్తున్నారన్నారు. ఫిర్యాదులను సాకుగా చూపి ప్రజల నుంచి లంచాలు డిమాండ్ చేస్తుట్లు తమ నోటీసుకి వచ్చిందన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో పలు శాఖల్లో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఐదేళ్లలో ప్రతి శాఖలోనూ వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని, వారికి అధికారులు వంతపాడారని విమర్శలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని శాఖలనూ ప్రక్షాళన చేసే దిశగా చర్యలు చేపడుతోంది.
ఓ సంస్థ ఖాతా పుస్తకాల్లో అవకతవకలను కప్పిపుచ్చేందుకు లంచం తీసుకుంటున్న వాణిజ్య పన్నుల ఉప అధికారిణి బి. వసంత ఇందిరను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఫైల్ను ముందుకు పంపేందుకు లంచం డిమాండ్ చేసిన విద్యుత్ అధికారి ఒకరు ఏసీబీకి పట్టుబడ్డాడు.
తెలంగాణలో ఇటీవల ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఆ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా గత వారం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్ భారీగా లంచం తీసుకుంటు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన విషయం విధితమే.