Home » AP deputy cm
‘స్వచ్ఛత అనేది ప్రజల జీవన విధానంలో ఓ భాగం కావాలి. శుభ్రత అనేది ప్రజల ఆలోచనకు ప్రతిరూపం కావాలి. పారిశుధ్య కార్మికులు, క్లాప్ మిత్రలకు మాత్రమే బాధ్యత ఉందని అనుకోవద్దు.
‘‘ఉద్యోగులపై విజిలెన్స్ కేసులను ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచడమేంటి? ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి? వాటి వివరాలేంటి? విచారణ జాప్యానికి కారణాలేంటి?’’ అనే విషయాలపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖ అధికారులను ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఆదేశించారు.
‘రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగిమంటలు, పిండివంటల సమ్మేళనమే సరదాల సంక్రాంతి పండగ.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సుమారు రూ.3 లక్షలు విలువ చేసే పుస్తకాలను కొనుగోలు చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో.....
రాయలసీమలో వ్యవసాయానికి పనికిరాని బీడు భూముల్లో సమగ్ర పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు (ఐఆర్ఈపీ) పెట్టాలనే ఆలోచనే అద్భుతమని, సీఎం చంద్రబాబు విజన్కు ఇది నిదర్శనమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
టీటీడీ పాలక మండలికి సామాన్య భక్తులే ప్రాధాన్యం కావాలని, సమూలంగా ప్రక్షాళన జరిగితేనే అది సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
ఈ ఏడాది మార్చిలో పార్టీ ప్లీనరీ నిర్వహణకు జనసేన సమాయత్తమవుతోంది. దీనికోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు కసరత్తు ప్రారంభించారు.
సినిమా టికెట్ల ధరల పెంపుతో కేవలం నిర్మాతలకు మాత్రమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.
వైసీపీ ఎమ్మెల్సీ, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ జనసేన పార్టీ తీర్థం తీసుకున్నారు.
కార్యాలయాల్లో కూర్చొని ప్రజల సమస్యలకు పరిష్కారాలు వెతకాలని చూస్తే గందరగోళానికి గురవుతామనీ, అందుకే జిల్లాల పర్యటనకు సిద్ధం అవుతున్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.