Home » Delhi Excise Policy
దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) ఎప్పుడేం జరుగుతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా..
నేత మనీశ్ సిసోడియా )కు బెయిలు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిరాకరించింది.
దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) సేఫ్గా బయటపడినట్లేనా..? అతి త్వరలోనే కవితకు క్లీన్చిట్ కూడా వచ్చేస్తుందా..?
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో మధ్యంతర బెయిలు కోసం ప్రయత్నిస్తున్న ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఢిల్లీ మద్యం విధానం రూపకల్పన, అమలులో అవినీతి జరిగినట్లు నమోదైన కేసులో కీలక పురోగతి కనిపిస్తోంది. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా పాత్రపై
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరుపుతున్న దర్యాప్తునకు సంబంధించి ఆప్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారంనాడు పొడిగించింది. ఈనెల 23వ తేదీ వరకూ ఆయన జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam)లో అరబిందో ఫార్మా సంస్థ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి (Sarath Chandra Reddy)కి ఊరట లభించింది.
అస్వస్థతతో తన భార్య ఆసుపత్రిలో ఉన్నందున తనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలంటూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి..
ఢిల్లీ మద్యం కుంభకోణం పూర్తిగా బూటకమని ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Delhi chief minister Arvind Kejriwal) అన్నారు