Home » Devotees
Mahashivratri 2025: మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా జరుపుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఆ మహాదేవుడ్ని ప్రసన్నం చేసుకునేందకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో శివయ్యకు సమర్పించాల్సిన నైవేద్యాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
ఇది ప్రపంచంలోనే అతి వింతైనా గుడి. ఇలాంటి ఆలయం ఎక్కడ కనపడదు.మచ్చు కమ్మిన ఈ ప్రాంగణంలో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మహదేవుడి మందిరంపై పిడుగు పడుతుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు.
Mahashivratri 2025 Zodiac Signs: మహా శివరాత్రి పర్వదినం వచ్చేసింది. ఫిబ్రవరి 26వ తేదీన ఈ పండుగను ఘనంగా జరిపేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ శివరాత్రి ఏయే రాశుల వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో ఇప్పుడు చూద్దాం..
Numerology Mahashivratri: శివ భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహా శివరాత్రి పర్వదినం వచ్చేసింది. ఫిబ్రవరి 26వ తేదీన ఈ పండుగను అత్యంత ఘనంగా జరుపుకోనున్నారు భక్తులు. ఈ నేపథ్యంలో ఏయే తేదీల్లో పుట్టిన వారికి శివానుగ్రహం ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి రావణ వాహనంపై విహరించారు.
OM Mantra Effect : ఓంకారం సృష్టిలోనే మొదటి శబ్దం. దీనిని త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. హిందూ మతం సంప్రదాయం ప్రకారం మంత్రంలో ప్రతి పదానికి ముందు ఓం ఉంటుంది. బౌద్ధులు, జైనులకు కూడా ఓం అనేది పవిత్ర చిహ్నం. కానీ, ఓ న్యూరాలజిస్ట్ ఇంకోలా ఆలోచించింది. అది రుజువు చేసేందుకు ఒక ప్రయోగం చేసింది. అందులో దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలిశాయి. అవేంటంటే..
Maha Kumbha Mela 2025 : శనివారం ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో ఉన్నవారిలో 90 శాతం మంది మహాకుంభమేళాకు వెళుతున్నవారే. ఈ ఘటన జరిగి తర్వాత కూడా చాలా మంది ప్రయాణీకులు ప్రయాగ్రాజ్కు వెళ్తున్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని రైల్వే శాఖ అప్రమత్తమైంది.
Fast Tag: తిరుమల అలిపిరి టోల్ గేట్ వద్ద వెంకన్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజులుగా టోల్గేట్ వద్ద ఫాస్ట్ ట్యాగ్ సిస్టం పనిచేయడం లేదు. దీంతో నగదు రూపంలో టోల్ ఫీజు చెల్లింపులకు అక్కడి సిబ్బంది నిరాకరిస్తున్నారు.
Mahakumbh Mela 2025: మహా కుంభమేళాలో రేపు (ఫిబ్రవరి 12) మాఘ పూర్ణిమ రాజస్నానం. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్ చుట్టు పట్ల రెండు రోజుల ముందు నుంచే దాదాపు 300 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని జనసమూహ నియంత్రణకు.. రేపటి నుంచి మహా కుంభమేళాలో ఈ సమయాల్లో నో వెహికల్ జోన్ రూల్ అమల్లోకి రానుంది.
Mahakumbh 2025 : ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో రేపే (ఫిబ్రవరి 12) మాఘ పూర్ణిమ రాజస్నానం. మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం. ఇందుకు చేయాల్సిన సన్నాహాలు, ట్రాఫిక్ నియంత్రణ మార్గదర్శకాలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సమావేశం ఏర్పాటు చేశారు.