Home » Exams
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ పరీక్షలను గురువారం నుంచి నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
పరీక్షలంటేనే విద్యార్థులు తెగ భయపడిపోతుంటారు. ఈ క్రమంలో చాలా మంది విద్యార్థులు.. ఇన్విజిలేటర్లు, స్వ్కాడ్లకు దొరక్కుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయినా కొన్నిసార్లు వారికి దొరికిపోతుంటారు. అయితే మరికొన్నిసార్లు ..
గ్రూప్ 2,3 పోస్టులను పెంచాలని.. గ్రూప్-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని పలు సంఘాలు.. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఏఐఎ్సఎఫ్ నేతలు చేపట్టిన సచివాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది.
ప్రస్తుత పరిస్థితుల్లో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయడం కుదరదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇదే చివరి డీఎస్సీ కాదని.. మరిన్ని ఉంటాయని చెప్పారు. త్వరలో 5 వేల నుంచి 6 వేల పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు.
గ్రూప్-2, 3 పోస్టులు పెంచాలని.. డిసెంబరులో గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శనివారం రాత్రి నిరుద్యోగులు హైదరాబాద్లోని అశోక్నగర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు.
డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు బుధవారం కూడా ఓయూలో ఆందోళన కొనసాగించారు.
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ పరీక్షలు 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి 11వ తేదీ నుంచి హాల్టికెట్లను జారీ చేయనున్నారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ప్రిలిమ్స్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా 31,382 మంది అభ్యర్థులను మెయిన్స్కు ఎంపిక చేసినట్లు కమిషన్ అధికారులు వెల్లడించారు.
ఇకపై ఏడాదిలో రెండుసార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
నీట్ యూజీ కౌన్సెలింగ్పై గందరగోళం నెలకొంది. నీట్ యూజీ జాతీయ కోటా కౌన్సెలింగ్ నిరవధికంగా వాయిదా పడిందని శనివారం వార్తలు వెలువడ్డాయి.