Home » Exams
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం (జూన్ 28) రాత్రి UGC-NET, CSIR-NET NCET కొత్త పరీక్ష తేదీలను ప్రకటించింది. జూన్ 18న జరిగిన ఈ పరీక్ష రద్దు చేయబడింది. ఇప్పుడు ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 మధ్య మళ్లీ నిర్వహించనున్నారు.
ప్పుడెప్పుడా అని ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదురుచూస్తున్న డీఎస్సీ పరీక్షల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది.
పోటీ/ప్రవేశ పరీక్ష పేపర్ల లీకేజీలకు పాల్పడేవారికి యావజ్జీవ ఖైదు, రూ.కోటి ఫైన్ వంటి కఠిన శిక్షలు విధించేలా ఉత్తరప్రదేశ్లోని యోగి సర్కారు ఒక ఆర్డినెన్స్ను జారీ చేసింది. ‘
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ బుర్రా వెంకటేశం సోమవారం విడుదల చేశారు. ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 63 శాతం, రెండో ఏడాదిలో 43 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
గ్రేస్ మార్కులు ఇచ్చిన 1563 మందికి జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం మళ్లీ నీట్ పరీక్ష నిర్వహిస్తే.. వారిలో 813 (52 శాతం) మందే హాజరయ్యారు. మిగతా 750 మందీ డుమ్మా కొట్టేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కేంద్రప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు లక్ష్యంగా చేసుకోవడంతో ఈకేసుపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది.
దేశంలో జరుగుతున్న పోటీ పరీక్షల నీట్, యూజీసీ-నెట్లలో(NEET UG 2024) అవకతవకలు జరిగాయన్న వివాదం ఆగేలా కనిపించడం లేదు. ఒకవైపు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ను శనివారం ఆ పదవి నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఈ నేపథ్యంలో మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్ పరీక్షను కూడా రద్దు చేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రెండు వారాలకు పైగా దేశవ్యాప్తంగా విద్యార్థులు జరుపుతున్న పోరాటం, జాతీయ స్థాయిలో బలపడిన విపక్షం ఒత్తిడి ఫలించాయి. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్-యూజీ, యూజీసీ-నెట్ ప్రవేశ పరీక్షల లీక్ ...
నీట్ను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని, అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో బర్కత్పురలోని కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి ఇంటిని ముట్టడికి యత్నించారు.
కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్ చట్టాన్ని అమల్లోకి తేవడం కంటితుడుపు చర్య అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.