Home » National Voters Day
ఢిల్లీ: జాతీయ ఓటర్ల దినోత్సవం-2025ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ(శనివారం) ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రతి ఏటా జనవరి 25న భారతదేశం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 1950లో భారత ఎన్నికల సంఘం(ECI) స్థాపించిన రోజును గుర్తు చేసుకుంటూ కేంద్రం ప్రతి ఏటా వేడుకలు నిర్వహిస్తోంది.
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. ఓటు ద్వారా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే వీలు ఉంటుంది. అలాంటి మీ ఓటు ఉన్నదో, లేదో ఎప్పడికప్పుడు తనిఖీ చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు.
ప్రభుత్వం ఏర్పడి ఐదేళ్లే ముగియడానికి ఆరు నెలలు ముందుగానే సాధారణ ఎన్నికల్ని ప్రకటించవచ్చని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.
న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనకు అప్పట్లో ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.