Home » Paper Leakage
పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో తనకెలాంటి సంబంధం లేదని.. తన డిబార్ను రద్దు చేసి పరీక్షలు రాజే అవకాశం కల్పించాలని కోరుతూ విద్యార్థిని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం పేపర్ లీకేజీ ఘటన రాజకీయ దుమారం రేపుతోంది.
వాట్సాప్లో పదో తరగతి ప్రశ్నపత్రం ప్రత్యక్షమైన ఘటనలో విద్యార్థిని డీబార్ చేయగా, ఆమె చేసిన వ్యాఖ్యలు పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపాయి.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఈడీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో ముగ్గురు నిందితులను పెదకాకాని పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
Exam Paper Leak: రాష్ట్రంలో వివిధ పరీక్షలు జరుగుతోన్నాయి. అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. దీంతో పరీక్ష పత్రం లీక్ అయింది. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే.. సదరు ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో విద్యార్థులు కొంత ఆందోొళనకు గురయ్యరు. ఇక ఈ అంశంపై ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే.. తమకు ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు.
పదోతరగతి ఎస్ఏ(సమ్మేటివ్ అసె్సమెంట్) 1 పరీక్షల్లో గణితం ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసిన కేసును పోలీసులు ఛేదించారు.
దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ యూజీ- 2024 పేపర్ లీక్ వ్యవహారంలో సీబీఐ సోమవారం మూడో చార్జిషీటు దాఖలు చేసింది.
భారత పరీక్షా వ్యవస్థ ఒక మోసమని.. డబ్బుంటే దాన్ని కొనేయవచ్చని చాలామంది నమ్ముతున్నారని లోక్సభలో విపక్ష నేత, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘యూజీసీ-నెట్’ ప్రశ్నపత్రం లీక్కు సంబంధించి సీబీఐ దర్యాప్తులో సంచలన అంశాలు వెల్లడయ్యాయి! ఆ ప్రశ్నపత్రం అసలు లీక్ కాలేదని..
నీట్ పేపర్ లీకేజీ, అందులో జరిగిన అక్రమాలపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరగనున్న నేపథ్యంలో నేడు(శనివారం) జరగాల్సిన నీట్ యూజీ కౌన్సిలింగ్ని వాయిదా వేస్తూ మెడికల్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
నీట్ యూజీ పరీక్షను రద్దు చేయొద్దని.. అలా చేస్తే నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.