Home » Railway News
రైల్వే కార్మికుల సమస్యలు పరిష్కారం, హక్కుల సాధనకు తమ యూనియన అలుపెరగని పోరాటాలు చేసిందని దక్షిణ మధ్య రైల్వే మజ్దూరు యూనియన ప్రధాన కార్యదర్శి, అల్ ఇండియా రైల్వే ఫెడరేషన జాతీయ కోశాధికారి సీహెచ శంకర్రావు పేర్కొన్నారు.
నగర రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చేసిన మెట్రోరైళ్లు.. మాకూ కావాలంటూ ఆయా ప్రాంతాల్లో డిమాండ్లు అధికమవుతున్నాయి. ట్రాఫిక్ చిక్కులను తప్పించి వేగంగా గమ్యం చేరేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. అధునాతన రవాణా వ్యవస్థ ద్వారా తమ పరిసరాలు మరింత వృద్ధి చెందుతాయని ఆయా ప్రాంతాల వారు ఆశిస్తున్నారు.
Blast in Railway Station: పాకిస్తాన్లోని బలూచిస్థాన్ ప్రాంతంలో రైల్వే స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. ఉగ్రవాదులు జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 25 మంది మృతి చెందగా.. 46 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 14 మంది సైనికులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.
రైల్వే సేవలన్నీ ఒకే చోట లభ్యమయ్యే ‘సూపర్ యాప్’ త్వరలో అందుబాటులోకి రానుంది. టిక్కెట్ల బుకింగ్, రిజర్వేషన్లు, ప్లాట్ఫారం టిక్కెట్లు, కేటరింగ్...
ప్రయాణికులు అందరూ లబ్ధి పొందేలా రైల్వే తన టికెటింగ్ పాలసీలో మార్పులు చేసింది. ఈ మార్పులు నవంబరు 1, శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి.
రైల్వే యార్డ్ నుంచి తెల్లవారుజామున 2.44 గంటలకు 22 బోగీల అన్రిజర్వ్డ్ బాంద్రా-గోరఖ్పూర్ అంత్యోదయ ఎక్స్ప్రెస్ రాగానే ఒక్కసారిగా ప్రయాణికులు రైలుఎక్కేందుకు పోటీపడ్డారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం తలెత్తింది. పండుగ సీజన్లలో ప్రయాణికుల రద్దీ సహజంగానే ఉంటుంది.
బస్సులు, విమానాలతో పోల్చితే రైలు ప్రయాణాలు తక్కువ ఖర్చుతో కూడుకున్నవే. అందుకే సామాన్యులు రైలు ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే చాలామంది ప్రయాణీకులకు ఆహారానికి సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయి. పరిశుభ్రత ప్రమాణాలు సరిగా లేకపోవడంతో రైల్వే స్టేషన్లలో దొరికే ఫుడ్కు దూరంగా ఉంటున్నారు. అయితే ఇందుకు ఓ చక్కటి పరిష్కారం మార్గం ఉంది.
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఘోర ప్రమాదం జరిగింది. రద్దీ ఎక్కువగా ఉండటంతో ముంబయి రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడిపోయారు.
శంలో సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యచరణను ప్రారంభించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. శంషాబాద్-విశాఖపట్టణం..
అమరావతి రైలుమార్గంలో కృష్ణానదిపై కొత్తగా ఏర్పాటుచేసే రైలు బ్రిడ్జి ఐకానిక్గా ఉండేలా చూడాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు కోరారు. రైల్వేలైన్కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.