Home » Ram Charan
పాన్ ఇండియా స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అటు సినిమాలతోపాటు పలు రకాల బ్రాండ్లకు కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రిలయన్స్ ఆధ్వర్యంలోని కాంపా శీతలపానీయం బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు.
సినీ నటుడు రామ్ చరణ్(Ram Charan) ఇంట్లో పెంపుడు చిలుక(Parrot) కనిపించకుండా పోయింది. ఈ విషయాన్ని ఉపాసన ట్వీట్ చేయగా.. యానిమల్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు వెతికి పట్టుకొని అప్పగించారు.
రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమాను లీక్ చేసి ఆన్లైన్ పెడతామని కొందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ చిత్ర యూనిట్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సినిమా టికెట్ల ధరల పెంపుతో కేవలం నిర్మాతలకు మాత్రమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్: గేమ్ ఛేంజర్ ఈవెంట్కు మెగా అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. సభావేదిక వద్ద ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టింది. ఈ మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Ram Charan Cutout: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 256 అడుగుల ఎత్తులో భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. 'గేమ్ ఛేంజర్' చిత్రంలో ఉన్న స్టిల్తో ఈ కటౌట్ రూపొందించారు. వజ్రా గ్రౌండ్స్లో రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు 'గేమ్ ఛేంజర్' మూవీ టీమ్ ఆవిష్కరించనున్నారు. ఈ కటౌట్ను చూడటానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు. అభిమానులతో వజ్రా గ్రౌండ్స్ కోలాహలంగా మారింది.
సినీనటుడు రామ్చరణ్(Film actor Ram Charan) అయ్యప్ప దీక్షలో ఉండి దర్గాకు వెళ్లి హిందువులు, అయ్యప్ప స్వాముల మనోభావాలు దెబ్బతీశారని తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక (అయ్యప్ప జేఏసీ) ఆరోపించింది. దీక్షలో ఉండి మాల వేసుకుని దర్గాకు ఎలా వెళ్తారని అయ్యప్ప జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నాయని బుచ్చిరెడ్డి గురుస్వామి ప్రశ్నించారు.
పెద్దదర్గా ఉరుసు ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం పెద్దదర్గాలో నిర్వహించే ముషాయర కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇవాళ 36వ పడిలోకి అడుగుపెట్టాడు. దీంతో అతడికి బర్త్డే విషెస్ తెలియజేస్తూ అభిమానుల నుంచి సెలెబ్రిటీల వరకు అంతా మెసేజ్లు, పోస్టులు పెడుతున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మంగళవారం ఖైరతాబాద్లోని ఆర్టీవో కార్యాలయంలో సందడి చేశారు. ఈ సందర్భంగా తాను కొత్తగా కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ కారును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ క్రమంలో ఫోటో దిగి, సంతకం చేశారు.