Home » RBI
ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆర్.లక్ష్మీకాంత రావు నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం నియంత్రణల విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ ఇన్చార్జిగా
రూ.2 వేల నోట్లపై(RS.2000) ఆర్బీఐ కీలక ప్రకటన జారీ చేసింది. 2023 మే 19 నుంచి చెలామణిలో ఉన్న రూ. 2,000 కరెన్సీ నోట్లలో మే 2నాటికి 97.76 శాతం బ్యాంక్లలోకి తిరిగి వచ్చినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. సమయం లేదు మిత్రమా అంటూ అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు. ఇక.. ఎటు చూసినా పోలీసుల తనిఖీల్లో కోట్లల్లోనే నగదు పట్టుబడుతోంది. ఎక్కడ చూసినా నోట్ల కట్టలే దర్శనమిస్తున్నాయి. ఇక నోట్ల తరలించే విధానం చూస్తే ముక్కున వేలేసుకునే పరిస్థితి. తాజాగా.. అనంతపురం జిల్లాలో 2 వేల కోట్ల నగదు పట్టుబడింది...
రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ వరుసగా ఏడవసారి రెపో రేటులో ఎటువంటి మార్పు చేయకూడదని నిర్ణయించింది. ద్రవ్యోల్బణం రేటు స్థిరత్వం, ఆర్థిక కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత నేతృత్వంలోని కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
రద్దయిన రూ.2,000 నోట్లు 97.69 శాతం బ్యాంకులకు వాపసు వచ్చినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారంనాడు ప్రకటించింది. రూ.8,202 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉన్నట్టు తెలిపింది.
సామాన్యులకు బ్యాంకుకు(bank) సంబంధించి గుడ్ న్యూస్ వచ్చింది. మార్చి 31, 2024 ఆదివారం అయినప్పటికీ, దేశంలోని అన్ని బ్యాంకులు తెరిచి ఉంటాయి. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నోటిఫికేషన్ విడుదల చేసింది.
కేవైసీ నిబంధనలు ఉల్లంఘించిందనే కారణంతో పేటీఎంపై ఆర్బీఐ కఠిన ఆంక్షలు విధించింది. కొత్త కస్టమర్లను అనుమతించకుండా నిషేధం విధించింది. మార్చి 15 తర్వాత, కొత్త కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ కార్డ్లు, Paytm వాలెట్లు, డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్-అప్లు పని చేయవు.
ఇకపై అనేక రకాల క్రిడెట్ కార్డుల(credit card)ను తీసుకునే వారికి గుడ్ న్యూస్. ఇకపై అర్హత కల్గిన వినియోగదారులు బహుళ కార్డ్ నెట్వర్క్ సౌకర్యాన్ని పొందనున్నారు. అయితే వీటికి ఎవరు అర్హులు, ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
పేటీఎంపై ఆర్బీఐ(RBI) నిషేధం విధించడంతో ఆ సంస్థ భారీ నష్టాలను చవిచూస్తోంది. 500 మిలియన్లకుపైగా డౌన్లోడ్లు కలిగిన పేటీఎం(Paytm)పై ఆంక్షలు పెరగడం, దాని షేర్లు పడిపోవడం, పేటీఎంలోని వివిధ కార్యకలాపాలు మార్చి నెలలో ఆగిపోతాయనే వార్తల నేపథ్యంలో కస్టమర్లు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు.
ఆర్బీఐ నిషేధం తరువాత పేటీఎం పేమెంట్స్కు (Paytm) మరో షాక్ తగలింది. ఫిన్టెక్ దిగ్గజ కంపెనీ అయిన పేటీఎం పేమెంట్స్కు కేంద్ర ఆర్థిక శాఖ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ - ఇండియా(FIU-IND) భారీ జరిమానా విధించింది. పేటీఎం మనీలాండరింగ్కు పాల్పడిందనే కారణంతో జరిమానా విధించినట్లు కేంద్రం తెలిపింది.