Home » Somireddy Chandramohan Reddy
Somireddy Chandramohan Reddy:మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో దాక్కున్న మెహుల్ చోక్సీ లాంటి నిందితులు సైతం పోలీసులకు చిక్కుతున్నారని.. కానీ కాకాణి మాత్రం వారిని మించినవారని విమర్శించారు.
MP Kalisetti Appalanaidu: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శలు చేశారు. జగన్ ఆయన టీం వ్యవస్థను మొత్తం నాశనం చేశారని ధ్వజమెత్తారు.
మాజీ సీఎం జగన్పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్స్లో 11 సీట్లు సొంతం చేసుకున్న జగన్ ఏ చట్ట ప్రకారం ప్రతిపక్ష హోదా అడుగుతున్నారో తెలియడం లేదన్నారు.
Somireddy: ఏపీ అసెంబ్లీకి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రావడంపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా లేని పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈయన కోసం ఏమైనా ప్రత్యేక చట్టం తీసుకురావాలా అంటూ కామెంట్స్ చేశారు.
Somireddy: పంట పొలాలను ధ్వంసం చేస్తూ బీపీసీఎల్ పైపులైను నిర్మాణం చేపట్డంపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణపట్నం - హైదరాబాద్ బీపీసీఎల్ పైపులైను నిర్మాణ పనులకు తాము వ్యతిరేకం కాదని.. కానీ చేతికొచ్చిన పంటని ధ్వంసం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.
Somireddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూముల్లో ఎంత దోపిడీ చేశావో అందరికీ తెలుసునని చెప్పారు. ఎన్నికల కోడ్కు ఒక్క రోజు ముందు కాకాణి గోవర్ధన్ రెడ్డి 57.5 ఎకరాలు కొట్టేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్: నలుగురు ఉండే కుటుంబానికి లక్షల చదరపు అడుగుల ప్యాలెస్లు ఎందుకంటూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి మండిపడ్డారు. తల్లిని, చెల్లిని దూరం చేసుకున్న ఆయన కూటమి నేతల సంగతి చూస్తానంటే నవ్వొస్తోందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.
మ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్రప్రసాద్ను గెలిపించే బాధ్యతను కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
. ‘రాజీనామా పేరుతో విజయసాయిరెడ్డి వేస్తున్న ఎత్తులు, పైఎత్తులు, నక్కజిత్తులు చూస్తూఉన్నాం. కాంగ్రెస్, వైసీపీలకు వ్యతిరేకంగా పోరాడే నాపై కక్షగట్టి కాకాణి గోవర్ధన్రెడ్డితో...
‘చేసిన పాపాలకు కేసుల భయంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నావా? లేక నీ అల్లుడి కంపెనీ అరబిందోను కాపాడుకోవడానికా?