Home » Suryakumar Yadav
గతంలో రోహిత్ శర్మ గైర్హాజరులో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం, టీ20 వరల్డ్కప్లోనూ వైస్-కెప్టెన్గా ఉండటం చూసి.. భారత టీ20 జట్టుకి అతడే కెప్టెన్గా కొనసాగుతాడని..
సౌతాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన డేవిడ్ మిల్లర్ క్యాచ్ క్రికెట్ చరిత్రలోనే ఒక వండర్గా నిలిచిపోయింది. ఆ క్యాచ్ కారణంగానే భారత జట్టు వరల్డ్కప్ టైటిల్ని..
ఇప్పుడంటే టీ20లకు సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్గా నియమించి.. మిగిలిన రెండు పార్మాట్లకు రోహిత్ శర్మనే కెప్టెన్గా కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. మరి.. ఆ తర్వాత సంగతేంటి?
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించకపోవడంపై సర్వత్రా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ వారసుడు అతడేనని అంతా ఫిక్సైన తరుణంలో..
టీ20లకు రోహిత్ శర్మ వీడ్కోలు పలకడంతో.. అతని తర్వాత టీ20 జట్టు నాయకత్వ పగ్గాలను హార్దిక్ పాండ్యాకే అప్పగిస్తారని అంతా అనుకున్నారు. ఎందుకంటే.. రోహిత్ గైర్హాజరులో అతను..
శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. జులై 27 నుంచి ఆగష్టు 7వరకు మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్లను ఆడనుంది.
భారత జట్టు టీ20 వరల్డ్కప్ సాధించిన తర్వాత సీనియర్ ఆటగాళ్లు కొంతకాలం పాటు విరామం తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా.. కెప్టెన్ రోహిత్ శర్మతో..
టీ20 ఫార్మాట్కు రోహిత్ శర్మ వీడ్కోలు పలికాడు కాబట్టి.. అతని తర్వాత భారత టీ20 జట్టుకి హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తాడని అంతా అనుకున్నారు. ఎందుకంటే..
టీ20 వరల్డ్కప్తో పాటు జింబాబ్వే టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న భారత జట్టు.. శ్రీలంక టూర్కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు మ్యాచ్లు చొప్పున..
బెరిల్ హరికేన్ కారణంగా మూడు రోజుల పాటు బార్బడోస్లోనే చిక్కుకున్న భారత ఆటగాళ్లు.. ఎట్టకేలకు ఇండియాకు తిరిగొచ్చేశారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఆ ద్వీపదేశం నుంచి..