Home » Swimming
అన్నమయ్యజిల్లాలో విషాదం నెలకొంది. మైలపల్లెరాచపల్లెకు చెందిన ఏడేళ్ల వయసుగల ముగ్గురు బాలురు ఈతకు వెళ్లి నీటికుంటలో మునిగి చనిపోయారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చాలా మంది యువకులు చెరువులో ఈత కొడుతుంటారు. అంతా నీళ్లలో మునిగి ఈత కొడుతుండగా.. వారిలో ఓ వ్యక్తి చెట్టుపై నుంచి నీళ్లలో దూకేందుకు ప్రయత్నిస్తాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
స్విమ్మింగ్ పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి 600 మంది స్విమ్మర్లు ఈ పోటీలకు హాజరయ్యారు.
ఓ యువకుడు ఈత కొడుతూ రీల్ చేయాలని అనుకుంటాడు. స్నేహితుడు వీడియో తీస్తుండగా.. సదరు యువకుడు చాలా ఎత్తైన గట్టు మీద నిలబడి కింద ఉన్న నీళ్లలోకి దూకేందుకు సిద్ధంగా ఉంటాడు. కెమెరాకు ఫోజులు ఇస్తూ ఒక్కసారిగా..
నడి సముద్రంలో మహిళా స్విమ్మర్ గోలి శ్యామల సాహ సం చేశారు. విశాఖ నుంచి కాకినాడ వరకు 150 కిలోమీటర్లు అవలీలగా ఈది రికార్డు సృష్టించారు.
స్థానిక విజయ్ సినిమా హాల్ సమీప కేసీ కెనాల్లో ఈతకు వెళ్లిన షేక్ యాసిన్(9),షేక్ రఫీ (9) గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు.
గజ ఈతగాళ్ల దురాశ, నిర్లక్ష్యం వల్ల ఓ అధికారి గంగానదిలో గల్లంతైన ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగుచూసింది.
అమెరికా ‘బంగారు చేప’ కేటీ లెడెకి 1500 మీ. ఫ్రీస్టయిల్లో టైటిల్ను నిలబెట్టుకుంది. ఆమె 15ని 30.02సె.
ఒలింపిక్స్లో ఇద్దరు మహిళా బాక్సర్లపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. అల్జీరియాకు చెందిన ఇమేని ఖెలీఫ్ (25), తైవాన్కు చెందిన లిన్ యు టింగ్ (28) మహిళా బాక్సర్లు కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. గురువారం రాత్రి
స్విమ్మింగ్ సంచలనం కేలీ మెక్యూయెన్ మళ్లీ కొట్టేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ క్వీన్.. మహిళల 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఈవెంట్లో ఒలింపిక్స్ టైటిల్ను నిలబెట్టుకుంది. టోక్యోలో టైటిల్ నెగ్గిన 23 ఏళ్ల కేలీ.. పారి్సలోనూ సత్తాచాటుతూ