Home » TS Assembly
తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ప్రాంగణంలో భారీ వృక్షం నేలకొరిగింది. అసెంబ్లీ క్యాంటీన్ (Assembly Canteen) ముందు ఒక్కసారిగా చెట్టు కిందకు పడిపోయింది.
బీజేపీలో కార్యాలయం( BJP Office)లో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) కోసం అభ్యర్థులు దరాఖాస్తు చేసుకుంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నూతన అసెంబ్లీ(New assembly) నిర్మాణంపై దృష్టి సారించింది. కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో కేసీఆర్ సర్కారు(KCR Govt) ‘అసెంబ్లీ’ ఫైలును కదిలించినట్లు తెలుస్తోంది.
అవును.. గజ్వేల్తో (Gajwel) పాటు కామారెడ్డి (Kamareddy) అసెంబ్లీ నుంచి కూడా పోటీచేస్తున్నాను.. ఎందుకు సార్ అంటే.. పార్టీ డిసైడ్ చేసింది.. ఏం చేద్దాం అంటావ్.. పార్టీకి లేని ఇబ్బంది మీకేంటి..? ఇవీ ప్రగతి భవన్ వేదికగా బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా (BRS First List) రిలీజ్ చేసే క్రమంలో గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) చేసిన కామెంట్స్. కేసీఆర్ అనుకున్నట్లుగానే రెండు చోట్ల నుంచీ పోటీచేస్తారు సరే..
పాలెగాడి చేతికి అధికార పగ్గాలు అప్పగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ను మించిన ఉదాహరణ ఉండదేమో! రాయలసీమలో అరాచకాలు సృష్టించిన పాలెగాళ్లలోని పోకడలన్నీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(AP CM JAGAN)లో కనిపిస్తున్నాయి.
ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణం తెలంగాణ ప్రజలను కన్నీటి దుఃఖంలో ముంచి వేసింది. దళితులకు, గిరిజనులకు ఎవరికి ఏ దుఃఖం ఉన్న ఆ దుఃఖం నాది అని గద్దర్ ప్రయాణం జరిగింది. గద్దర్ మృతి తెలిసి అన్ని పనులు మానుకుని భౌతికకాయం దగ్గరకు వెళ్లాం. గద్దర్ మరణం రాజకీయం కావొద్దు అని మాట్లాడలేదు. నిఘా అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్కు
తెలంగాణ ఆర్టీసీ విలీన బిల్లుకు (TSRTC Merger Bill) అసెంబ్లీ ఆమోదం (TS Assembly) తెలిపింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై (Governer Tamilisai) ఆమోదం తర్వాత అసెంబ్లీకి వచ్చిన ఈ బిల్లును ఆదివారం సాయంత్రం మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రవేశపెట్టారు. మెజార్టీ శాసన సభ్యులు బిల్లును ఆమోదించడంతో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారేందుకు ముందడుగు పడింది..
హైదరాబాద్: ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మార్చి 2022 ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ రిపోర్టును ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2021-22 ఆర్థిక ఏడాది అకౌంట్స్, ఫైనాన్స్ అకౌంట్స్పై కాగ్ నివేదిక ఇచ్చింది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (TS Assembly session) మూడవ రోజైన ఆదివారం మొదలయ్యాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో ఎవరు గెలుస్తారో తెలియదని, తాను మాత్రం తిరిగి అసెంబ్లీకి రాననే నమ్మకం ఉందన్నారు. తాను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా తన చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.