Home » Viral News
ప్రపంచ బిలియనీర్లలో ఒకరైన ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. టెస్లా, స్పేస్ఎక్స్ వంటి ప్రముఖ సంస్థలకు అధిపతిగా ఉన్న ఆయన ఇప్పుడు వ్యక్తిగత జీవితానికి సంబంధించి చర్చనీయాంశమయ్యారు. నివేదికల ప్రకారం మస్క్ గోప్యంగా సరోగసీ ద్వారా పిల్లల్ని కనడానికి పలువురు మహిళలతో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఓ మహిళకు పెళ్లైంది. అయినా కూడా ప్రియుడితో మాత్రం వివాహేతర సంబంధం అలాగే కొనసాగించింది. అంతటితో ఆగలేదు. ఎలాగైనా తన భర్తను చంపేయాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసి ఖతం చేసింది. కానీ అది కాస్తా వెలుగులోకి రావడంతో చివరకు జైలుపాలైంది. ఇది ఎక్కడ జరిగింది, ఎంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జాబ్లో మజా రావట్లేదంటూ ఉద్యోగంలో చేరిన రెండో రోజే ఓ యువతి రాజీనామా చేయడం నెట్టింట ప్రస్తుతం వైరల్గా మారింది. సంస్థ వైస్ప్రెసిడెంట్ స్వయంగా లింక్డ్ఇన్లో దీన్ని షేర్ చేశారు.
హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతల నిరసనతో ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను చార్జ్షీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు.
గత కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూసిన విద్యార్థులకు శుభవార్త వచ్చేసింది. తాజాగా UGC NET జూన్ 2025 నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో అప్లికేషన్ ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలు కానుంది, పరీక్ష తేదీ ఎప్పుడనే తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర ప్రదేశ్, అలీఘర్కు చెందిన ఓ మహిళ తన కూతురికి కాబోయే భర్తతో ఇంటినుంచి పారిపోయిన సంఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. స్వప్న,రాహుల్ పోలీసుల ఎదుటకు వచ్చారు. ఎందుకు లేచిపోయారో చెప్పారు.
వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిత్యం కష్టపడుతుంటారు ట్రాఫిక్ పోలీసులు. ఎక్కడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సిగ్నల్స్ను మేనేజ్ చేస్తుంటారు. అలాంటి వారికి కొంతమంది అప్పుడప్పుడూ చుక్కలు చూపిస్తుంటారు.
Dolo 650 Overuse in India: కాస్త జ్వరం, తలనొప్పి లేదా ఒళ్లు నొప్పులు రాగానే మరో ఆలోచన లేకుండా డోలో 650 మింగేస్తున్నారా.. డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే ఈ ఒక్క మాత్రతో మీ సమస్యలన్నీ తొలగిపోతాయని అనుకుంటున్నారా.. ఇలా వాడటం వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో మీరు ఊహించలేరు. భారతీయుల్లో పెరుగుతున్న డోలో 650 వినియోగంపై ఒక డాక్టర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ఎన్నో ఆశలతో వివాహం చేసుకున్నాడు ఓ యువకుడు. బంధుమిత్రులను పిలుచుకుని అత్యంత ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. వివాహానికి వచ్చిన బంధువులంతా మంచిగా భోజనం చేసి అనంతరం డీజేల వద్ద హంగామా చేశారు.
ట్రంప్ ప్రభుత్వం చైనా దిగుమతులపై సుంకాలను 245 శాతం విధిస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది నిజమేనా, అమెరికా దీనిపై ఏం చెబతుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.