Home » West Godavari
పౌల్ట్రీ పరిశ్రమను ఈ వైరస్ కోలుకోలేని దెబ్బతీస్తోంది. గతేడాది నవంబరు, డిసెంబరు నెలల్లో పందెం కోళ్లపై ఆర్డి వైరస్ దాడి చేయగా.....
Andhrapradesh: ఏలూరులోని ఓ డయాగ్నొస్టిక్ సెంటర్లో జరిగిన ఓ ఘటన గురించి తెలిస్తే ప్రతిఒక్కరూ భయాందోళనకు గురికాకతప్పదు. స్కానింగ్కు వచ్చిన ఓ మహిళ పట్ల అక్కడి సిబ్బంది వ్యవహరించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే...
పశ్చిమగోదావరి జిల్లాలోని బీమవరం-వేండ్ర రోడ్డులోని ఒక రైస్ మిల్లు వద్ద కనిపించిందీ దృశ్యం.
తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేసిన ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి(38) ఆత్మహత్య వ్యవహారం లో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి.
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తణుకు ఎస్సై మూర్తి ఆత్మహత్య కేసులో కీలక సమాచారం బయటికి వచ్చింది. వారిద్దరూ కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేశారు.. అంటూ స్నేహితుడితో ఎస్సై చివరి ఫోన్ కాల్ రికార్డింగ్ ఇప్పుడు వైరల్గా మారింది.
జంగారెడ్డి గూడెంలో చిన్నారులను హింసించిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లలను విచక్షణ రహితంగా కొట్టిన పవన్తో పాటు తల్లి శారదపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తణుకు రూరల్ ఎస్ఐ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారా? లేక మిస్ ఫైర్ అయ్యిం దా? అనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మూర్తి తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని
CM Chandrababu: దేశ వ్యాప్తంగా ఆర్యవైశ్యులే కాకుండా అందరి భక్తుల మన్ననలు పొందుతున్న ఏకైక దేవత వాసవి కన్యకా పరమేశ్వరి అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తొలిసారిగా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మ వారిని దర్శించుకోవడం ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు.
Andhrapradesh: తనపై వచ్చిన అవనీతి ఆరోపణలపై మూర్తి తీవ్రంగా మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఈరోజు ఉదయం పోలీస్స్టేషన్కు వచ్చిన మూర్తి... తోటి పోలీసులు చూస్తుండగానే తనను తాను రివార్వల్తో కాల్చుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎస్ఐను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కొల్లేరు రాజకీయ పార్టీలకు ఎప్పుడూ తరగని సొమ్ములిచ్చే అక్షయ పాత్రే. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొల్లేరు పరిధిలో ఉండే ఎమ్మెల్యేలు అక్రమంగా చేపల చెరువులు తవ్వడం, తద్వారా కోట్లాది రూపాయలు వెనేకేసుకోవడం పరిపాటిగా మారింది. అయితే తాజగా సుప్రీం కోర్టు డెడ్ లైన్లో కొల్లేరులో మళ్లీ టెన్షన్ మొదలైంది.