ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP NEWS: పుంగనూరు నిందితులకు ముందస్తు బెయిల్

ABN, First Publish Date - 2023-09-04T22:05:55+05:30

పుంగనూరు, అంగళ్లు దాడి కేసు(Punganur, Angallu case)లో ఏపీ ప్రభుత్వం(AP Govt) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించింది. నిందితులకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్(AP High Court anticipatory bail) తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court)లో ఏపీ ప్రభుత్వం సవాల్‌ చేసింది.

చిత్తూరు: పుంగనూరు, అంగళ్లు దాడి కేసు(Punganur, Angallu case)లో ఏపీ ప్రభుత్వం(AP Govt) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించింది. నిందితులకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్(AP High Court anticipatory bail) తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court)లో ఏపీ ప్రభుత్వం సవాల్‌ చేసింది. ఈ కేసులో నిందితులు దేవినేని ఉమామహేశ్వరరావు, పులివర్తి నాని, నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. దాడి కేసులో చల్లా బాబుపై వైసీపీ ప్రభుత్వం 7 కేసులు నమోదు చేసింది.4 కేసుల్లో చల్లా బాబుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పుంగనూరులో చల్లా బాబు సరెండర్ అయిన విషయం తెలిసిందే.పుంగనూరు, అంగళ్లు దాడి కేసులో 327 మందిపై వైసీపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఇప్పటికే అల్లర్ల కేసులో 97 మందిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2023-09-04T22:05:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising