Seshadri Express: సాంకేతిక లోపంతో నిలిచిపోయిన శేషాద్రి ఎక్స్‎ప్రెస్

ABN , First Publish Date - 2023-04-01T09:51:01+05:30 IST

కాట్పాడి మార్గమధ్యం సిద్దంపేట వద్ద శేషాద్రి ఎక్స్‎ప్రెస్(Seshadri Express) రైలు రైల్వేస్టేషన్‎లో(Railway station)

Seshadri Express: సాంకేతిక లోపంతో నిలిచిపోయిన శేషాద్రి ఎక్స్‎ప్రెస్

చిత్తూరు: కాట్పాడి మార్గమధ్యం సిద్దంపేట వద్ద శేషాద్రి ఎక్స్‎ప్రెస్(Seshadri Express) రైలు రైల్వేస్టేషన్‎లో(Railway station) నిలిచిపోయింది. ఇంజన్‎లో(engine) సాంకేతిక లోపం ఏర్పడటంతో శేషాద్రి ఎక్స్‎ప్రెస్ రైలు ఆగిపోయింది. కాకినాడ నుంచి బెంగళూరుకు(Kakinada to Bangalore) వెళ్తున్నశేషాద్రి ఎక్స్‎ప్రెస్ రైలు రన్నింగ్ సమయంలో ఇంజన్ ప్రాబ్లం రావడంతో ట్రైన్ దాదాపు రెండు గంటలకు పైగా నిలిచిపోయింది. దీంతో ఇప్పటి వరకు రైల్వే అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు(Passengers) తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెండు గంటలుగా ప్రయాణికులు అవస్థలు పడుతూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-04-01T09:51:01+05:30 IST