ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Purandhareswari : జీతాలు చెల్లించలేని స్థితిలో ఏపీ ఉంది

ABN, First Publish Date - 2023-11-28T17:19:12+05:30

జీతాలు చెల్లించలేని స్థితిలో ఏపీ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ( Purandhareswari ) వ్యాఖ్యానించారు. రాష్ట్ర పరిస్థితి చూస్తే అప్పుల ఊబిలో ఎలా కురుకు పోయిందో చూస్తున్నామని చెప్పారు. బీజేపీ కేంద్రంలో సుపరిపాలన అందిస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని రాష్ట్ర పరిస్థితి ఆందోళన కరంగా ఉందని పురంధరేశ్వరి అన్నారు.

విజయనగరం: జీతాలు చెల్లించలేని స్థితిలో ఏపీ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ( Purandhareswari ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు బీజేపీ కార్యాలయంలో పురంధరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్ర పరిస్థితి చూస్తే అప్పుల ఊబిలో ఎలా కురుకు పోయిందో చూస్తున్నామని చెప్పారు. బీజేపీ కేంద్రంలో సుపరిపాలన అందిస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని రాష్ట్ర పరిస్థితి ఆందోళన కరంగా ఉందన్నారు. సామాజిక సాధికార యాత్ర చేయడానికి వైసీపీ ఏమి అర్హత ఉందని ప్రశ్నించారు. సాధికార యాత్ర ఎందుకు చేస్తున్నారో వారికే తెలీదని పురంధరేశ్వరి పేర్కొన్నారు.

Updated Date - 2023-11-28T17:19:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising