ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YS Viveka: వైఎస్ వివేకా కేసులో జమ్మలమడుగు కోర్టుకు సీబీఐ.. ఎందుకంటే..?

ABN, Publish Date - Dec 30 , 2023 | 08:30 PM

వైఎస్ వివేకానందారెడ్డి ( YS Vivekananda Reddy ) కేసుకు సంబంధించి జమ్మలమడుగు కోర్టుకు సీబీఐ అధికారులు వెళ్లారు. హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ కాపీలను కోర్టుకు సీబీఐ అధికారులు సమర్పించారు. నాటి సీబీఐ విచారణాధికారి రామ్‌సింగ్, వివేకాకుమార్తె సునీత, రాజశేఖర్‌రెడ్డిపై పులివెందుల కోర్టులో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు.

కడప: వైఎస్ వివేకానందారెడ్డి ( YS Vivekananda Reddy ) కేసుకు సంబంధించి జమ్మలమడుగు కోర్టుకు సీబీఐ అధికారులు వెళ్లారు. హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ కాపీలను కోర్టుకు సీబీఐ అధికారులు సమర్పించారు. నాటి సీబీఐ విచారణాధికారి రామ్‌సింగ్, వివేకాకుమార్తె సునీత, రాజశేఖర్‌రెడ్డిపై పులివెందుల కోర్టులో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసును క్యాష్ చేయాలని హైకోర్టును రాంసింగ్, సునీత, రాజశేఖర్‌రెడ్డిలు ఆశ్రయించారు. ఆ కాపీలను జమ్మలమడుగు కోర్టులో సీబీఐ అధికారులు అందజేశారు. జమ్మలమడుగు మెజిస్ట్రేట్ భార్గవి.. పులివెందుల కోర్టుకు ఇన్‌చార్జి కావడంతో సీబీఐ అధికారులు కాపీలు అందజేశారు.

Updated Date - Dec 30 , 2023 | 08:30 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising