ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP NEWS: పుంగనూరు ఘటన చంద్రబాబు కనుసన్నల్లోనే..: మంత్రి బొత్స

ABN, First Publish Date - 2023-08-05T14:28:40+05:30

పుంగనూరు(Punganuru) ఘటనతెలుగుదేశం(Telugu Desham ) అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) కనుసన్నల్లోనే జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) అన్నారు.

విజయనగరం(Vizianagaram):పుంగనూరు(Punganuru) ఘటన తెలుగుదేశం(Telugu Desham ) అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) కనుసన్నల్లోనే జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) అన్నారు. పుంగనూరు ఘటనను ఖండించారు. శనివారం మంత్రి బోత్స మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Minister Peddireddy Ramachandra Reddy), ఆయన అనుచరులు రెచ్చగొడితే నీ బుద్ధి ఏమైందని చంద్రబాబుని ప్రశ్నించారు. ఎస్‌పీజీ రక్షణ(SPG protection) కలిగిన నేత ఎటు వెళ్తున్నారో ముందుగా చెప్పాల్సిన అవసరం లేదా? అని నిలదీశారు. పుంగనూరు ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. పుంగనూరు ఘటనకు కారణమైన చంద్రబాబుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Updated Date - 2023-08-05T14:37:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising