ఎన్‌ఎండీసీ కొత్త లోగో ఆవిష్కరణ

ABN , First Publish Date - 2023-08-05T04:01:37+05:30 IST

ఎన్‌ఎండీసీ కొత్త లోగోను ఆవిష్కరించింది. కొత్త లోగోను ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించినట్లు ఎన్‌ఎండీసీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అమితవా ముఖర్జీ తెలిపారు.

ఎన్‌ఎండీసీ కొత్త లోగో ఆవిష్కరణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎన్‌ఎండీసీ కొత్త లోగోను ఆవిష్కరించింది. కొత్త లోగోను ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించినట్లు ఎన్‌ఎండీసీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అమితవా ముఖర్జీ తెలిపారు. ఎన్‌ఎండీసీ 2.0 లోకి ప్రవేశిస్తోందని.. దీనికి అనుగుణంగా కొత్త లోగోను రూపొందించామని ముఖర్జీ చెప్పారు. ఎన్‌ఎండీసీ వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాల్లో 4 కోట్ల టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసిందన్నారు.

Updated Date - 2023-08-05T04:01:37+05:30 IST